SNAPDEAL
YES, I AM ANTI NATIONAL
Smartphone @251 rupees,1gb ram,8gb internal,4- inches screen
Bookings for the Freedom 251 - which will be assembled at a factory in Noida while the parts come from Taiwan - will open on February 18 from 6am (online at www.freedom251.com) and close on February 21 at 8pm. The company says deliveries will be completed by June 30.
http://m.timesofindia.com/business/india-business/Mobile-phone-251-rings-in-disbelief/articleshow/51032308.cms?utm_source=facebook.com&utm_medium=referral&utm_campaign=TOI The company behind the Freedom 251 said it is being developed in sync with the Modi government's 'Make in India' and 'Digital India' initiatives and would help bring down the affordability of smartphones by a large degree.
So how has the company managed to get a near-magical figure for a device that runs on a 1.3GHz quad-core processor device, and comes with a charger, headphones, screen-guard and a one-year warranty while also carrying a 3.2-megapixel back camera, 0.3-megapixel front camera, and a 1450mAh battery?
Specifications:
Screen - 4inches
Ram- 1gb
Internal- 8gb
3g- yes
Processor- 1.3GHZ quad core
Dual sim - yes
Back camera -3.2mp
Front camera -0.3mp
Battery - 1450mAh
Warranty -12months.
Indian judge in US top court; swears on Bhagavad Gita
What is a Blog??
A blog originally came from the word “weblog” or a “web log”.Blog is nothing but an online journal or diary, although blogs are used for much more now, like online journalism. A blogger is someone who blogs, or writes content for a blog."Blogging" is the act of writing a post for a blog.
blog is a frequently updated online personal journal or diary. It is a place to express yourself to the world. A place to share your thoughts and your passions. Really, it’s anything you want it to be. For our purposes we’ll say that a blog is your own website that you are going to update on an ongoing basis. Blog is a short form for the word weblog.
Here are a couple of definitions of blog: 1)"the first journalistic model that actually harnesses rather than merely exploits the true democratic nature of the web. It’s a new medium finally finding a unique voice.”–Andrew Sullivan“ 2)" collection of posts…short, informal, sometimes controversial, and sometimes deeply personal…with the freshest information at the top.”–Meg HourihanTerminology
Interesting facts about girls
6) Girls are physically weaker than guys but are emotionally stronger when problems arise.
7) Girls wear makeup not because they are not confident with how they look but because they want to highlight their physical assets.
8) Girls try to hint at what they want from guys, they don’t like to say it. 9) Girls love surprises and gifts especially during important occasions. A girl may expect something from her boyfriend but that doesn’t mean he just loves the material things that come with the relationship. It just means you remember her. 10) Girls like it when guys ask advice from them.
11) Girls love special things especially when it’s given as a surprise
12) When a girl answers, "I'm fine" after a few seconds, she is not at all fine.
13) Don’t try to guess a girl’s feelings. Ask her.
14) Girls love to gossip. This is the only way they can entertain themselves when they are together.
15) When a girl says I miss you, there’s is no one that’s missing you more.
16) The most embarrassing thing for a girl is to find another girl wearing the same dress at a formal party.
గ్రేటర్లో తెరాస విజయానికి కారణమేంటి??
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో తెరాస కనీవినీ ఎరుగని విజయాన్ని సాధించింది. సెంచరీకి ఒక్క సీటు దూరం లో తెరాస ప్రభంజనం నిలిచింది. మొత్తానికి రెండింట మూడు వంతుల మెజారిటీ సాధించింది. తెదేపా, కాంగ్రెస్, బిజెపి లు తుడిచిపెట్టుకుపోయాయి. ఈ స్థాయిలో ఫలితాలు ఉంటాయని తెరాస అధినేత కెసిఆర్, ఆయన కుమారుడు కెటిఆర్ కూడా ఊహించి ఉండరు. కేసిఆర్ గ్రేటర్ ఎన్నికలని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. పార్టీ పెట్టినప్పటి నుండి మొన్న అసెంబ్లీ ఎన్నికల దాకా తనకి పట్టుదొరకని హైదరాబాద్ లో పాగా వేయడమే లక్ష్యంగా కెసిఆర్ పావులు కదిపారు. తలసాని, తీగల, తుమ్మల లాంటి తెదేపా నాయకులని పార్టీలో చేర్చుకుని తన సొంత పార్టీని బలోపేతం చేసుకుని, తెదేపా కి దెబ్బ వేసారు. తెదేపా కాన్ఫిడెన్స్ లెవెల్స్ తగ్గిపోయి, అది బాగా బలహీనపడే దాకా గ్రేటర్ ఎన్నికలు జరపకుండా వాయిదా వేసారు. ఒక్కసారి తాము గెలుస్తామనే నమ్మకం రాగానే ఎన్నికలు ప్రకటించారు. కింది స్థాయి కాంగ్రెస్, తెదేపా నాయకులయితే ఎంతమంది తెరాస లో చేరారో లెక్కబెట్టడం కూడా కష్టం.
ఒక పక్క సంస్థాగతంగా బలపడటం, మరోపక్క అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, ముఖ్యంగా డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు తెరాస కి ఓట్ల వరద పారించాయి. హైదరాబద్ కి సరిగ్గా సరిపోయే లీడర్ కేటిఆర్ కి గ్రేటర్ బాధ్యతలు అప్పచెప్పడమే తెరాస కి టర్నింగ్ పాయింట్. కేటిఆర్ తన తండ్రిలా మాస్ ని ఆకట్టుకోగలిగిన మాస్ లీడర్. తన భాషతో, బాడీ లాంగ్వేజ్ తో కేటిఆర్ మాస్ కి బాగా కనెక్ట్ అవుతారు. ఇక ఐటి మంత్రిగా ఆయన చూపిస్తున్న చొరవ మిడిల్ క్లాస్ , ఐటి ఉద్యోగులకి దగ్గర చేసింది.
35 ఏళ్ల చరిత్రలో తెదేపా కి ఇది ఘోర పరాజయం. ఎన్ని రాజకీయ సునామీలు వచ్చిన ఇప్పటిదాకా చెక్కుచెదరకుండా ఉన్న తెదేపా ఓటు బ్యాంక్ గ్రేటర్ ఎన్నికల్లో గల్లంతు అయింది. తెలంగాణ లో తెదేపా కి తిరిగి కోలుకోలేనంత దెబ్బ తగిలింది.ఇంత దారుణ పరాభవానికి కారణాలు అనేకం..తెరాస చేపట్టిన ఆపరేషన్ ఆకర్ష, డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు, అధికారబలం, ప్రజల్లో భయం లాంటి అంశాలు తెరాస గెలుపుకి కారణం అయితే.. తెదేపా చేజేతులా చేసుకున్న పొరపాట్లు కొన్ని ఉన్నాయి.
అందులో ప్రముఖంగా చెప్పుకోవాల్సింది ఓటుకు నోటు .ఓటుకి నోటు దెబ్బకి చంద్రబాబు లో వణుకు మొదలయ్యింది. దానితో చంద్రబాబు వెంటనే తెల్ల జెండా ఎగరవేసి కాంప్రమైజ్ అయిపోయారు. అమరావతి శంకుస్థాపనకు ఇంటికెళ్ళి పిలవడం, అమరావతిలో కెసిఆర్ కి రాజలాంఛనాలతో స్వాగతం పలకడం , కెసిఆర్ ఛండీయాగానికి చంద్రబాబు హాజరు కావడం తో ఆంధ్ర ప్రజల్లో కెసిఆర్ మీద ఉన్న కోపం తగ్గింది. ఇద్దరు చంద్రులు కలిసిపోయారు, మనకి మాత్రం విబేధాలు ఎందుకు అనే అభిప్రాయం ప్రజల్లో కలిగింది. ఇది ఒక విధంగా ప్రజలకు మంచిదే.
తెరాస అఖండ విజయానికి కారణాలు ఏంటి? అని విశ్లేషిస్తే కొన్ని ఆసక్తికరమైన నిజాలు వెలుగుచూశాయి.తెరాస సెటిలర్లు అధిక సంఖ్యలో ఉండే కూకట్పల్లి,శేరిలింగంపల్లి,సనత్ నగర్,దిల్షుక్ నగర్, ఎల్బీ నగర్,బియన్ రెడ్డి, కొండాపూర్,మాదాపూర్ వంటి చోట్ల తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శించింది.ఇక్కడి మెజారిటీ సెటిలర్లు తెరాస కి ఓటు వేసారు.అందుకు ప్రధాన కారణం బాబు గారు తెరాస తో కుమ్మక్కు అయ్యారని సగటు సీమాంధ్ర ఓటరు నమ్మడం.గ్రేటర్లో ఉంటున్నాం కాబట్టి ,తమ పనులు జరగాలంటే ప్రభుత్వంతో సఖ్యత అవసరం అని సెటిలర్లు భావించారు.గ్రేటల్లో తెరాస వొడినట్లయితే అందుకు ప్రధాన కారణం సెటిలర్లు అని ప్రభుత్వం భావించి వుండేది.అప్పుడు ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకి పాల్పడొచ్చని ఓటర్లు భావించి,తెరాస ని అఖండ మెజారిటీ తో గెలిపించారు.అయితే తెరాస కి ఓటు వేయడం ఇష్టం లేని వారు ఓటింగ్కు దూరంగా వున్నారు.
అయితే నగర శివారుల్లో ఉండే పేద వర్గాలు (సెటిలర్లు) తెరాస కి మనస్పూర్తిగా బ్రహ్మరథం పట్టారు.అందుకు వారి పేదరికం ప్రధాన కారణం. చిన్న చిన్న పనులు చేసుకుంటూ ,చాలిచాలని ఆదాయంతో పొట్టనింపుకుంటున్న శివారులోని పేదప్రజలు ప్రభుత్వం ఆశ చూపిన డబల్ బెడ్రూం ఇల్లు,ఇంటి పన్ను ఎత్తివేత, ఉచిత నల్ల ( నీరు) వంటి హామీలు తెరాస కి ఓట్ల వర్షం కురిపించింది.అయితే ఇదంతా కొత్త నగరానికి సంబంధించిన విషయం.
ఇక ఓల్డ్ సిటీ విషయానికి వద్దాం.ఇక్కడ తరతరాలుగా mim పాగా వేసింది.అయితే గ్రేటర్ ఎన్నికల్లో mim కంచుకోట బద్దలు కాకపోయినప్పటికీ ( సంఖ్య పరంగా) తెరాస ఓల్డ్ సిటీలో నైతిక విజయం సాధించింది అని చెప్పుకోవచ్చు.ఇక్కడ 25% పైగా mim ఓటు బ్యాంకు తెరాస కి మళ్లింది.ఉదాహరణకి మలక్పేట్ అసెంబ్లీ తీసుకుంటే,అక్కడ mim కి వచ్చిన మొత్తం ఓట్ల కన్నా తెరాస కి 10000 వోట్లు ఎక్కువ వచ్చాయి ( over all).కాని తెరాస అక్కడ కేవలం రెండు చోట్ల మాత్రమె గెలిచింది. తెరాస mim కి చార్మినార్,యకత్పురా,చంద్రాయన్ గుట్ట,గోషామహల్ వంటి చోట తీవ్రమైన పోటీని ఇచ్చింది.ఈ ప్రాంతాలలో తెరాస తన ఓటు బ్యాంకుని గణగీయంగా పెంచుకుంది. ఇక్కడ కూడా ప్రభుత్వ పధకాలు ప్రధాన పాత్ర పోషించాయ్. కళ్యాణ లక్ష్మి,,డబల్ బెడ్రూం ఇల్లు ఇక్కడి ప్రజలను విపరీతంగా ఆకట్టుకున్నాయి.
మొత్తానికి విపక్షాలలో ఐక్యత లేకపోవడం,ఓటుకు నోటు,ప్రజల పేదరికం, తలా తోక లేని ప్రభుత్వ పధకాలు ,ktr నాయకత్వం తెరాస కి అఖండ విజయాన్ని అందించాయని చెప్పాలి.చివరగా తెరాస కి స్పష్టమైన మెజారిటీ ప్రజలు ఇచ్చారు కనుక,ఇప్పటికైనా ప్రజల నిత్య సమస్యలయినా మంచి నీరు,ట్రాఫిక్ లేని రోడ్ల్లు, పారిశుద్ధ్య ,గతుకులు లేని రోడ్లకి శాశ్వత పరిస్కారం చూపిస్తారని ఆశిద్దాం.
Why godse killed Gandhi??
Unknown facts about Mahatma Gandhi
5. Mahatma Gandhi walked/traveled almost 18 kilometers a day throughout his lifetime which is enough to walk around the world twice over.
6. Gandhiji served in the army during the Boer war – he crusaded against violence since the time he realized the horrors of war.
7. Mahatma Gandhi corresponded with a lot of people – Tolstoy, Einstein and Hitler were among the many.
8. Gandhiji was not present during Nehru’s tryst of destiny speech to celebrate independence.
He was in Kolkata fasting for religious harmon
9. Most relics of Gandhiji including the clothes he wore when he was shot are still preserved in Gandhi MusMaduraidurai.
10. He never held an official position in any political body during the final years of his life.
11. He was thinking of dissolving the Congress a day before he died.
12. Steve Jobs was a fan of Mahatma Gandhi – his round glasses are not only similar but also a tribute.
13. Gandhiji had a set of false teeth, which he carried in a fold of his loin cloth.
14. Mahatma Gandhi spoke English with an Irish accent, for one of his first teachers was an Irishman.
15. There are 53 major roads (excluding the smaller ones) in India, and 48 roads outside India that are named after him.
16. Gandhiji helped establish 3 football clubs in Durban, Pretoria and Johannesburg all of which were given the same name: Passive Resisters Soccer Club.
రోహిత్ ఆత్మహత్య... మీడియా తీరు
సిగ్గులేదురా..!
బాబు గారి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో రాజధాని నిర్మాణం కోసం బడి పిల్లలు నుండి తలా 10/- వసులు చేయాలని GO పాస్ చేసింది.ఇంతకన్నా తెలివి తక్కువ పని ఇంకొకటి ఉండదు.రాష్ట్రం మొత్తం మీద బడికి వెళ్ళే పిల్లలు 10 లక్షల మంది ఉంటే ( అన్ని స్కూల్స్ కలిపి) ,ఒక కోటి రూపాయలు విరాళాలు సేకరించారనుకుందాం.కోటి రూపాయలతో రాజధాని కట్టగలరా?? లేదు కదా.మరి ఎందుకు ఇలాంటి చిల్లర పనులు?? మీ చెత్త నిర్ణయాలు వల్ల AP పరువు పోతుంది కదరా.
బాబు గారు,మీకు నిజంగా AP పై చిత్త శుద్ధి వుండి,ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి మెరుగు పడాలంటే,ముందుగా మీ అవినీతి mla ల నుండి రాష్ట్రాన్ని కాపాడండి.రాష్ట్రంలో అధికార, ప్రతిపక్ష పార్టీల సభ్యులు రాబంధుల్లా ప్రభుత్వ ఆర్ధిక వనరులని దోచుకుంటున్నారు.రాష్ట్రంలోని ఇసుక మాఫియా నుండి ముక్కు పిండి వాసులుచేసి ,వాటిని రాజధాని నిర్మాణం కి వాడండి .మీరు ,మీ mla లు జల్సాలు తగ్గించి వాటిని రాజధానికి ఖర్చుపెట్టండి.కేంద్రం నుండి హక్కుగా రావలసిన ఆర్ధిక సహాయంతో రాజధానిని కట్టండి,అప్పుడు ఆంధ్రులుగా సంతోషిస్తాం, అంతే కాని అడుక్కోవటమేంటి?? మీకు అధికారాన్ని ఇచ్చింది రాజధాని కోసం బిక్షమెత్తుతారని కాదు,హక్కుగా కేంద్రం నుండి సాదించుకొస్తారని.
అయిన ప్రభుత్వానికి రాజధాని కోసం విరాళాలు ఎందుకివ్వాలి?? హుధుద్ కి ఇచ్చిన ,సేకరించిన విరాళాలు ఎవరికిచ్చారు?? ప్రభుత్వానికి విరాళాలు ఎంత వచ్చాయి,వాటిని ఎలా ఖర్చుపెట్టారో లెక్కలు చెప్పగలరా?? లెక్కలు చెప్పలేనప్పుడు మళ్ళీ విరాళాలు అడగడానికి సిగ్గులేదు??
బల్దియాలో బాద్షా ఎవరు??
మరో రెండు రోజుల్లో ghmc ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల కాబోతుంది.జనవరి 21 నుండి 25 మధ్యలో ఎప్పుడయినా ఎన్నికలు జరగొచ్చు.అధికార trs పార్టీ ghmc ఎన్నికల్లో వీలయినన్ని ఎక్కువ చోట్ల గులాబీ జెండా ఎగురవేయలని భావిస్తోంది. సాధారణంగా స్థానిక ఎన్నికల్లో అధికార పార్టీలకి కొంత అడ్వాంటేజ్ ఉంటుంది,కానీ ghmc లో trs పరిస్థితి అందుకు విరుద్ధం. పైకి మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్న trs నేతల్లో గ్రేటర్ ఓటర్ తీర్పు ఎలావుంటుందో అన్న ఆందోళన వుంది.
Ts lo అధికారంలోకి వచ్చినప్పటి నుండి గ్రేటర్ పీఠమే లక్ష్యంగా ఆపరేషన్ ఆకర్ష్ ని స్టార్ట్ చేసింది kcr ప్రభుత్వం. అందులో భాగంగా సిటీలో బలంగా వున్న టీడీపీ ,కాంగ్రెస్ లోని నాయకుల్ని తమ పార్టీలోకి తెచ్చుకోవడంలో సక్సెస్ అయ్యారని చెప్పాలి.అయినప్పటికీ గ్రేటర్లో గెలుపుపై క్లారిటీ లేని తెరాస నాయకత్వం అధికారమే పరమావధిగా అడ్డ దార్లు తొక్కుతుంది.అందులో భాగంగానే గ్రేటర్లో వార్డుల రిజర్వేషన్స్ ని ప్రకటించకుండా సాగదిస్తుంది, కాని తెరాస కి చెందిన కొద్దిమంది ద్వితీయ శ్రేణి నాయకులకు వార్డుల రిజర్వేషన్స్ ని తెలియచేసినట్టు రాజకీయ వర్గాల్లో వినికిడి.అందుకు తగ్గట్టుగా ఆయా వార్డులో ఆ పార్టీ కార్యకర్తలు ప్రచారం కూడా మొదలు పెట్టింది.trs గ్రేటర్లో మైండ్ గేమ్ స్టార్ట్ చేసింది.కొన్ని మీడియా సంస్థలను మేనేజ్ చేస్తూ రోజుకో ప్రేపోల్ సర్వేలతో ప్రత్యర్ధి పార్టీల్లో గుబులు పుట్టేలా చేస్తుంది.
అయితే ఇప్పుడు ఎన్నికల్లో తెరాస ఒంటరిగా బరిలో ఉంటుంది. టీడీపీ-బీజేపీ కలిసి పోటీ చేస్తుండగా,mim,కాంగ్రెస్ పార్టీలు ఒంటరిగా బరిలో నిల్చున్నాయ్.గ్రేటర్ లో చిన్న పార్టీలయిన లోక్సత్తా,cpi,cpm లు వన్ హైదరాబాద్ గా ఏర్పడి ఎన్నికల కధనరంగంలోకి దిగాయి.గత ఎన్నికల్లో కాంగ్రెస్ -52,టీడీపీ-45,mim-44 స్థానాల్లో విజయం సాధించాయి.కాని అప్పటికి,ఇప్పటికీ పరిస్థితి పూర్తిగా మారింది.ప్రస్తుత పరిస్థితిలో mim పార్టీ ఒంటరిగా పోటీ చేసినప్పటికీ 45 నుండి 55 స్థానాల్లో విజయం సాధించవచ్చు.mim పార్టీకి ఓల్డ్ సిటీలో ప్రస్తుత పరిస్థితిలో పోటీనిచ్చే పార్టీ కూడా లేదు.mim కి కొద్దోగొప్పో పోటీనిచ్చే MBT కూడ 2009 తర్వాత తన పట్టుని క్రమంగా కోల్పోతుంది.ఇక కాంగ్రెస్, టీడీపీ బీజేపీల ప్రభావం ఓల్డ్ సిటీలో నామమాత్రం మాత్రమే.2009 తర్వాత mim తన పరిధిని పెంచుకుని మహేశ్వరం,రాజేంద్ర నగర్ వంటి నియోజకవర్గాల్లో బలపడుతూ వస్తుంది.
ఇక టీడీపీ గ్రేటర్ పై తన పట్టును కోల్పోతుంది.వరుసగా టీడీపీ నాయకులు తెరాస లో చేరడం,నోటుకు ఓటు వంటి సంఘటనలు వల్ల టీడీపీ ప్రతిష్ట మసకబారింది. గ్రేటర్లోని మెజారిటీ సెటిలర్లు 2014 జనరల్ ఎలక్షన్స్ లో టీడీపీ బీజేపీ
కూటమికి అండగా నిల్చారు.అయితే ncbn కెసిఆర్ తో చెట్టాపట్టలేసుకొని తిరగడం మెజారిటీ సెటిలర్లు ఏ మాత్రం సహించలేకున్నారు.ఇది టీడీపీ విజయంపై ప్రభావం చూపుతుంది.బీజేపీకి గ్రేటర్ లో మంచి ఓటు బ్యాంకు వుంది.హిందూ మత పునాదుల మీద గ్రేటర్ అంతట బీజేపీ వ్యాపించింది.bjp 2009 లో సాధించిన 5 స్థానాల కన్న ఎక్కువ ఈసారి ఎన్నికల్లో ఎక్కువ చోట్ల జెండా ఎగురవేయనుంది.టీడీపీ - బీజేపీ పొత్తులో గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ గరిష్టంగా లాభ పడనుంది.
కాంగ్రెస్ పార్టీకి గ్రేటర్లో సరైన నాయకత్వం లేదు,అయినప్పటికీ నగర శివారులో బలమైన కార్యకర్తలు వున్నారు.హస్తం పార్టీ నాయకులు అంతర్గత కుమ్ములాటలు పక్కన పెట్టి పని చేసినట్లయితే 20-30 స్థానాల్లో విజయం సాధించవచ్చు. ఇక వన్ హైదరాబాద్ కూటమి ఎంతమేరకు ఫలితాలని ప్రభావితం చేస్తుందో వేచి చూడక తప్పదు.ఈ కూటమి అభ్యర్థులు malkajgiri లోక్సభ పరిధిలో,dilshuk nagar, lb nagar ప్రాంతాల్లో టీడీపీ బీజేపీ కూటమి గెలుపోటములను కొంతమేరకు ప్రభావితం చేయొచ్చు. టీడీపీ బీజేపీ కూటమి గరిష్టంగా 35 స్థానాలు గెలవొచ్చు.
ఇక ysrcp కూడా గ్రేటర్ ఎన్నికల్లో పోటీ చేయనుంది.ఆ పార్టీ అభ్యర్థులు గెలవకపోయినప్పటికి ,ప్రభుత్వ వ్యతిరేక ఓటును మాత్రం చీల్చనుంది.తెరాస ప్రభుత్వం చెబుతున్నట్టుగా 75 స్థానాలు గెలిచే పరిస్థితి లేదు.తెరాస mim సహాయంతో 40 స్థానాల్లో తమ జెండాని ఎగురవేయబోతుంది.mim పార్టీ తమ పార్టీ అభ్యర్థులు పోటీ చేయని చోట trs కి బహిరంగ మద్దతు తెలుపబోతుంది.mim ,trs పార్టీలు బహిరంగంగా జత కట్టనప్పటికి పరస్పరం సహకరించుకోపోతున్నారు.
ఎన్నికల తర్వాత ఎలాగూ ఏ పార్టీకి మెజారిటీ రాదు కనుక అధికార తెరాస mim తో జత కట్టి గ్రేటర్ పీఠాన్ని mim తో కలిసి పంచుకోపోతుంది.ఒవైసీ అన్నట్టు " ఏ శహర్ హమారా, మేయర్ హమారా" మేయర్ పీఠం mim చేతుల్లోకి వెళ్లనుంది.( తెరాస సహకారంతో). అంటే mim పార్టీ 3 ఇయర్స్,తెరాస 2 ఇయర్స్ గా మేయర్ పీఠాన్ని షేర్ చేసుకుంటారన్నమాట.