SNAPDEAL

Why Hyderabad is a breeding ground for terrorists

దేశంలో ఎక్కడ టెర్రర్ ఎటాక్ జరిగిన అందులో ప్రముఖంగా హైదరాబాద్ పేరు వినిపిస్తోంది.ఇందుకు కారణాలు తెలుసుకోవాలంటే ముందుగా మనం హైదరాబాద్ చరిత్ర తెలుసుకోవలసి వుంది.ఇండియాకి 1947 లో ఫ్రీడమ్ వస్తే ,హైదరాబాద్ కి మాత్రం 1948 లో నవాబు అరాచక పాలన నుండి ఫ్రీడమ్ వచ్చింది.అప్పటికే హైదరాబాద్ ని ఒక ఇస్లాం రాజ్యంగా మార్చాలని కళలు కన్న నవాబు తన వారసత్వాన్ని ప్రస్తుత ఒవైసీ తాత గారికి అప్పచెపటం జరిగింది.అప్పటికే హైదరాబాద్ లోని ఓల్డ్ సిటీ ప్రజల్లో మత  పరమైన భేదాలు తారా స్థాయిలో  ఉండేవి.ఆ తర్వాత జరిగిన కొన్ని పోలీస్ చర్యల వల్ల ఓల్డ్ సిటీ యువతలో నరణరాన  హిందూ వ్యతేరిక భావాలూ అల్లుకుపోయాయ్. కొద్ది మంది స్వార్ధ రాజకీయ కారణాలు వల్ల నిత్యం హైదరాబాద్ ముస్లిం యువతలో  ఇతర మతాల పట్ల చులకన ,హేళన పెరిగింది.ఈ మత పిచ్చి ఎంతగా వుంది అంటే,2007 హైదరాబాద్ వరుస బాంబు పేలుల్లో  కారకూడయిన  మహమ్మద్ బలాల్ ని ఓల్డ్ సిటీ యువత తమ హీరోగా భావించేది.2015 లో వికారుద్దీన్ అంతిమ యాత్రకి వచ్చిన ముస్లిం యువతని చుస్తే ఆందోళన చెందక తప్పదు. ఇందుకు అధికార పార్టీల మెతక వైఖరి కూడా కారణంగా భావించాలి.బహిరంగ సభలలో ఇతర మతాలపై విద్వేష  ప్రసంగాలు చేసే ఒవైసీ బ్రదర్స్,ప్రవీణ్ తగొడియా లాంటి వారిపై కఠిన చర్యలు లేకపోవడం వల్ల అనేకమంది యువత ప్రభావితం అవుతుంది.టెర్రర్ సంస్థలకి హైదరాబాద్ ముస్లింల ఆర్ధిక వెనుక బాటు కూడా ఒక వరంలా మారింది.ఆర్ధిక ఇబ్బందులతో సతమత మవుతున్న యువతకి ఆర్ధిక సహాయం అందించి,వారిలో హిందూ వ్యతిరేక భావాలని పైచి టెర్రర్ వైపు అడుగులు వేసేలా చేస్తోంది.ఓల్డ్ సిటీ లోని మెజారిటీ యువత చదువుకి,ఉపాధికి దూరంగా అభివృద్ధికి ఆమడ దూరంలో నిలిచింది.నిరాశ,నిష్రః లతో నిండి,పొట్ట కూటి కోసం కొందరు,ఇస్లాం రాజ్యమే లక్ష్యంగా మతోన్మాదంతో మరికొందరు యువత టెర్రరిజం వైపు అడుగులు వేస్తోంది. అందరికి ఉపాధి,విద్య ద్వారా మాత్రమె దీని నుండి బయట పడగలం.టెర్రర్ ఎటాక్ జరిగినప్పుడు హడావుడి చేయడం కాకుండా,సరిఅయిన రాజకీయ విధానాల ద్వారా మాత్రమే టెర్రరిజం వైపు చూస్తున్న యువతకి అడ్డుకట్ట వేయగలం.